2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం - మంత్రి దేవినేని Updated :29-10-2015 11:02:35 |
విజయవాడ, అక్టోబరు 29 : 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ చెప్పారు. జక్కంపూడిలో పోలవరం కుడికాల్వ పనులను మంత్రి పరిశీలించారు. పట్టిసీమ నుంచి 1500 క్యూసెక్కుల గోదావరి నీరు జక్కంపూడి మీదుగా కృష్ణాలో కలుస్తాయన్నారు. ప్రతిపక్షాలు కావాలనే అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కావాలనే కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు.
|
No comments:
Post a Comment