Thursday, 24 September 2015

పట్టిసీమ వివాదాలు పెరుగుతున్నాయ్.

పట్టిసీమ వివాదాలు పెరుగుతున్నాయ్. 
1. పోలవరంపై దృష్టి పెట్టకుండా తాత్కాలిక ప్రజెక్టు ఎన్దుకు?
2. తాత్కాలికంగా తాటిపూడినుండి గోదావరి నీళ్ళు కృష్ణానదికి తేవచ్చని తెలిసినప్పుడు పట్టిసీమ కొత్తగా ఎందుకు?
3. అక్వడిక్టు కట్టాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని, లేకపోతే నిన్నటిలా కొట్టుకుపోతుందని తెలియదా?
4. మొత్తం 24 పంపులకు కేవలం ఒక పంపు ఏర్పాటుచేయటంలో ఆంతర్యం ఏమిటి?
5. ఏర్పాటుచేసిన ఒక్కపంపుకూడా హంద్రి-నీవా ప్రాజెక్టునుండి ఎన్దుకు తేవలసి వచ్చింది?
ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు... జవాబులే లేవు.

No comments:

Post a Comment